రాజీతో సమస్యను పరిష్కరించుకోండి

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ వరంగల్ వాయిస్, క్రైం న్యూస్ : ఈ నెల 28వ తేది జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు.  సీపీ ఓ ప్రకటన చేస్తూ ఈ నెల 28, శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ ఉన్నందున రాజీ పడదగిన కేసులలో  క్రిమినల్ కంపౌండబుల్ కేసులు,  సివిల్ తగాదా కేసులు,  ఆస్తి విభజన కేసులు,  కుటుంబపరమైన కేసులు,  వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంకు...