Tuesday, June 23, 2026
HomeHanamkonda'అమోఘం' హోటల్‌ ప్రారంభం

‘అమోఘం’ హోటల్‌ ప్రారంభం

📰 Generate e-Paper Clip

వరంగల్ వాయిస్, హనుమకొండ : సుబేదారిలోని ఫారెస్ట్ ఆఫీస్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ‘అమోఘం’ హోటల్‌ను శుక్రవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఉమ్మడి ప్రకాష్ కుమారుడు అఖిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ హోటల్ ప్రారంభోత్సవానికి ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేశారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ..  కస్టమర్లే దేవుళ్లని, వారి సంతృప్తియే పరమావధిగా పనిచేయాలన్నారు.  రవి, ఈశ్వర్, నరేష్, సుధాకర్, మణికంఠ సోమన్న, రంగన్న, గట్టు రవి,  వెంకటేశ్వర్లు, శివ, అఖిల్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular